విజయనగరంలో భారీ చోరీ: 5 కేజీల బంగారం, నగదు అపహరణ.. అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానం

Siva Kodati |  
Published : Feb 23, 2022, 03:29 PM IST
విజయనగరంలో భారీ చోరీ: 5 కేజీల బంగారం, నగదు అపహరణ.. అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానం

సారాంశం

విజయనగరం (vizianagaram) జిల్లాలో భారీ చోరీ (robbery) జరిగింది. గంట స్తంభం సమీపంలోని రవి జ్యూయెలర్స్‌లో బంగారం దోచుకుపోయారు దొంగలు. దాదాపు 5 కేజీల బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. 

విజయనగరం (vizianagaram) జిల్లాలో భారీ చోరీ (robbery) జరిగింది. గంట స్తంభం సమీపంలోని రవి జ్యూయెలర్స్‌లో బంగారం దోచుకుపోయారు దొంగలు. దాదాపు 5 కేజీల బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. దీనిపై షాపు యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాల కోసం పరిశీలించారు. అయితే దీనిని అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్