విజయనగరంలో భారీ చోరీ: 5 కేజీల బంగారం, నగదు అపహరణ.. అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానం

Siva Kodati |  
Published : Feb 23, 2022, 03:29 PM IST
విజయనగరంలో భారీ చోరీ: 5 కేజీల బంగారం, నగదు అపహరణ.. అంతర్రాష్ట్ర ముఠా పనిగా అనుమానం

సారాంశం

విజయనగరం (vizianagaram) జిల్లాలో భారీ చోరీ (robbery) జరిగింది. గంట స్తంభం సమీపంలోని రవి జ్యూయెలర్స్‌లో బంగారం దోచుకుపోయారు దొంగలు. దాదాపు 5 కేజీల బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. 

విజయనగరం (vizianagaram) జిల్లాలో భారీ చోరీ (robbery) జరిగింది. గంట స్తంభం సమీపంలోని రవి జ్యూయెలర్స్‌లో బంగారం దోచుకుపోయారు దొంగలు. దాదాపు 5 కేజీల బంగారం, వెండి, నగదు అపహరించుకుపోయారు. దీనిపై షాపు యాజమాని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీమ్ ఆధారాల కోసం పరిశీలించారు. అయితే దీనిని అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనిగానే పోలీసులు అనుమానిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu