అనకాపల్లి : పూడిమడక బీచ్‌లో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గల్లంతు

Siva Kodati |  
Published : Jul 29, 2022, 06:05 PM IST
అనకాపల్లి : పూడిమడక బీచ్‌లో ఐదుగురు బీటెక్ విద్యార్ధులు గల్లంతు

సారాంశం

అనకాపల్లిలోని పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులుగా గుర్తించారు . బీచ్‌కు వెళ్లిన 15 మంది విద్యార్ధుల్లో 10 మంది సురక్షితమైనట్లుగా తెలుస్తోంది. 

అనకాపల్లిలోని పూడిమడక సముద్ర తీరంలో ఐదుగురు గల్లంతయ్యారు. వీరిని ఇంజనీరింగ్ కాలేజీ విద్యార్ధులుగా గుర్తించారు . బీచ్‌కు వెళ్లిన 15 మంది విద్యార్ధుల్లో 10 మంది సురక్షితమైనట్లుగా తెలుస్తోంది. గల్లంతైన ఐదుగురి కోసం గాలింపు కొనసాగుతోంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Politicians : దేశంలో రిచ్చెస్ట్ ఎమ్మెల్యే ఎవరు..? టాప్ 10 లో ఒకే ఒక్క తెలుగు మహిళ
Andhra Pradesh: ఏపీలో క‌ర్నూల్ త‌రహా మరో రోడ్డు ప్ర‌మాదం.. అగ్నికి ఆహుతైన‌ ప్రైవేటు బ‌స్సు