విహారయాత్రలో విషాదం: పెన్నాలో ఈతకెళ్లి నలుగురు మృతి

Siva Kodati |  
Published : Jan 02, 2020, 06:54 PM IST
విహారయాత్రలో విషాదం: పెన్నాలో ఈతకెళ్లి నలుగురు మృతి

సారాంశం

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెన్నానదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణేకు చెందిన కొందరు సిద్ధవటంలోని పెన్నా నది వద్దకు విహారయాత్ర కోసం వచ్చారు. ఈ క్రమంలో కొందరు నదిలో ఈతకెళ్లి నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు యువతులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పెన్నానదిలో పడి నలుగురు ప్రాణాలు కోల్పోయారు. పుణేకు చెందిన కొందరు సిద్ధవటంలోని పెన్నా నది వద్దకు విహారయాత్ర కోసం వచ్చారు. ఈ క్రమంలో కొందరు నదిలో ఈతకెళ్లి నలుగురు మరణించారు. మృతుల్లో ముగ్గురు యువతులు ఉన్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
click me!

Recommended Stories

AP & Telangana Weather:తెలుగు రాష్ట్రాల్లో పగలు మండే ఎండలు రాత్రి భారీ వర్షాలు | Asianet News Telugu
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?