జాతీయ జట్టులోకి రాకముందే కోటీశ్వరులైన క్రికెటర్లు
Telugu

జాతీయ జట్టులోకి రాకముందే కోటీశ్వరులైన క్రికెటర్లు

అభిషేక్ శర్మ
Telugu

అభిషేక్ శర్మ

2022లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో అభిషేక్ శర్మను రూ. 6.50 కోట్లకు హైదరాబాద్ కొనుగోలు చేసింది. 2024 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టాడు.

Image credits: Getty
శుబ్ మన్ గిల్
Telugu

శుబ్ మన్ గిల్

2019 లో భారత జట్టులోకి అడుగుపెట్టిన శుబ్ మన్ గిల్ ను 2018 ఐపీఎల్ వేలంలో కోలకతా రూ. 1.80 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: Getty
రియాన్ పరాగ్
Telugu

రియాన్ పరాగ్

2024 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టిన రియాన్ పరాగ్ ను 2022 లో రాజస్థాన్ రాయల్స్ రూ. 3.8 కోట్లకు కొనుగోలు చేసింది.

 

Image credits: Getty
Telugu

సూర్యకుమార్ యాదవ్

సూర్యకుమార్ యాదవ్ 2021 లో భారత జట్టులోకి అడుగుపెట్టాడు. అయితే 2018 ఐపీఎల్ వేలంలో ముంబై అతన్ని రూ. 3.2 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: Getty
Telugu

జస్ప్రీత్ బుమ్రా

2016 లో భారత జట్టులోకి అడుగుపెట్టిన జస్ప్రీత్ బుమ్రాను 2014 లో ముంబై ఇండియన్స్ రూ. 1.20 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: Twitter
Telugu

శ్రేయాస్ అయ్యర్

2017 లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టిన శ్రేయాస్ అయ్యర్ ను 2015 లో ఢిల్లీ రూ. 2.6 కోట్లకు కొనుగోలు చేసింది.

 

Image credits: Getty
Telugu

సంజు సామ్సన్

2015 లో జింబాబ్వేతో జరిగిన మ్యాచ్ ద్వారా భారత జట్టులోకి అడుగుపెట్టిన సంజు సామ్సన్ ను 2014 లో రాజస్థాన్ రాయల్స్ రూ. 4 కోట్లకు కొనుగోలు చేసింది.

Image credits: Getty

టెస్ట్ క్రికెట్‌లో సక్సెస్‌ఫుల్ స్పిన్నర్ కేశవ్ మహరాజ్ రికార్డు

IPL : ముంబై ఇండియన్స్‌లో అత్యంత ఖరీదైన టాప్-6 ప్లేయర్లు వీరే

బీసీసీఐకి కొత్త బాస్.. ఎవరీ రోహన్ జైట్లీ?

శిఖర్ ధావన్ టాప్-10 వన్డే రికార్డులు ఇవే