Telugu

మరణానంతరం మనిషి ఆత్మ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో తెలుసా?

Telugu

మరణం తర్వాత ఏమౌతుంది?

మరణం తర్వాత మనిషి ఆత్మ ఎక్కడికి వెళ్తుందో గరుడ పురాణంలో పేర్కొన్నారు. ఆత్మ తన శరీరంలోకి మళ్లీ వెళ్లాలని ప్రయత్నిస్తుందట. అలా వీలుకానప్పుడు ఆత్మ ఏం చేస్తుంది?

 

 

Telugu

యమలోకం నుంచి భూమిపైకి

గరుడ పురాణం ప్రకారం, మరణం తర్వాత ఆత్మ మొదట యమరాజు వద్దకు వెళుతుంది. అక్కడి నుండి అది మళ్ళీ భూమికి వస్తుంది. అంటే కొద్ది సమయంలోనే ఆత్మ యమలోకం నుండి తిరిగి తన ఇంటికి వస్తుంది.

Telugu

శరీరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది

ఇక్కడ తన మృతదేహాన్ని చూసినప్పుడు, దానిలోకి తిరిగి ప్రవేశించడానికి ప్రయత్నిస్తుంది, కానీ అది సాధ్యం కాదు. తన కుటుంబ సభ్యులు ఏడుస్తున్న దృశ్యం చూసి బాధపడుతుంది.

Telugu

కుటుంబ సభ్యులతో ఇంటికి తిరిగి వస్తుంది

ఆ శరీరం దహనం అయ్యే వరకు, దానిపై ఆత్మకు మమకారం ఉంటుంది. దహన సంస్కారం తర్వాత ఆత్మ కుటుంబ సభ్యులతో ఇంటికి తిరిగి వస్తుంది, కానీ ఏమీ మాట్లాడలేదు.

Telugu

13 రోజులు ఇంట్లోనే ఉంటుంది

కుటుంబ సభ్యులు 13 రోజుల పాటు చేసే దానధర్మాలు, పిండ ప్రదానం మొదలైన వాటినే ఆత్మ ఆహారంగా తీసుకుంటుంది. ఈ సమయంలో ఆత్మ తన కుటుంబ సభ్యులు ఏడుస్తున్న దృశ్యం చూసి బాధపడుతుంది.

Telugu

47 రోజుల్లో యమలోకానికి చేరుకుంటుంది

13 రోజుల తర్వాత, మృతుడికి సంబంధించిన అన్ని  కార్యక్రమాలు పూర్తయిన తర్వాత, ఆత్మ ఒంటరిగా యమలోకం వెళుతుంది. గరుడ పురాణం ప్రకారం, యమలోకానికి చేరుకోవడానికి ఆత్మకు 47 రోజులు పడుతుంది.

సాధువులు ధరించే కాషాయ వస్త్రాల వెనుక అంత విషయం ఉందా?

ఆదివారం తర్వాత సోమవారమే ఎందుకొస్తుంది: ఇదే కారణం

చాణక్య నీతి: ఈ 4 పనులను మధ్యలో వదిలేయకూడదు

ఒక్క రాత్రిలో దయ్యాలు నిర్మించిన ఆలయం ఇది: ఎక్కడుందో తెలుసా