Spiritual
వాస్తు శాస్త్రం ప్రకారం మనం ఏ దిశలో ఉండి ఫుడ్ తీసుకుంటామో ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. కాబట్టి సరైన దిశలో కూర్చొని ఆహారం తినాలి.
తూర్పు దిక్కులో కూర్చొని ఆహారం తినడం మంచిది. దీని వల్ల మెదడు స్ట్రాంగ్ అవుతుంది. జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది.
పశ్చిమ దిక్కులో కూర్చొని తింటే మంచి ఫలితాలు వస్తాయి. దీని వల్ల మీరు చేస్తున్న వృత్తిలో అభివృద్ధి చెందుతారు.
ఉత్తర దిక్కులో దేవుళ్ళు ఉంటారని నమ్మకం. కాబట్టి ఈ దిక్కులో కూర్చొని తింటే జీవితంలో అభివృద్ధి వేగంగా ఉంటుందట. ఆర్థికంగా కూడా లాభం కలుగుతుందట.
Mahashivratri 2025: మహా శివరాత్రి నాడు ఈ గుళ్లకు ఎప్పుడైనా వెళ్లారా?
Mahashivratri: శివరాత్రికి కోట్ల మంది ఉజ్జయిని ఎందుకెళ్తారో తెలుసా?
Chanakya Niti: ఈ అయిదుగురికి అస్సలు సాయం చేయకూడదు
శనివారం ఈ 5 వస్తువులు మాత్రం కొనకూడదు