పూజను నిలబడి చేయడం తొందరపాటుకు నిదర్శనం. కాబట్టి కూర్చుని పూజించడమే శ్రేయస్కరం.
శాస్త్రం ప్రకారం కూర్చుని పూజించడమే శ్రేయస్కరం. ఒక చాప వేసుకుని దాని మీద కూర్చొని కూడా పూజ చేయవచ్చు.
చాలామంది దేవుని విగ్రహాలను అలమారలో ఉంచి నిలబడి పూజిస్తారు. కానీ విగ్రహాలను ఎత్తులో ఉంచకూడదని శాస్త్రం చెబుతోంది.
ఎల్లప్పుడూ కూర్చుని పూజిస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఇదే పూజ చేయడానికి సరైన మార్గం.
పూజ చేసేటప్పుడు మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. భగవంతుడిని ధ్యానిస్తూ పూజించడం మంచిది.
విగ్రహానికి హారతి ఇచ్చేటప్పుడు మాత్రమే నిలబడాలి. అప్పుడే దేవతలు సంతోషిస్తారని వేద మంత్రాల్లో ఉంది.
Camphor: గుడిలో కర్పూరం దానం చేస్తే ఏమవుతుందో తెలుసా?
Gold: అక్షయ తృతీయకు బంగారం ఎప్పుడు కొనాలి?
Vastu Tips: పూజ గదిలో అగ్గిపెట్టె పెడితే ఏమవుతుందో తెలుసా?
అక్షయ తృతీయ కరెక్ట్ డేట్ ఎప్పుడో తెలుసా?