మనీ ప్లాంట్ లక్ష్మీదేవికి ప్రతీక. కాబట్టి ఈ మొక్క ఇంటికి ఐశ్వర్యాన్ని తెస్తుంది.
శుక్రవారం ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే పాజిటివ్ ఎనర్జీ జనరేట్ అవుతుంది. ఆర్థికంగా లాభాలు కలుగుతాయి.
శుక్రవారం లక్ష్మీదేవి రోజు కాబట్టి ఈ రోజున ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం పెరుగుతుంది.
శుక్రవారం ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే డబ్బు ఆకర్షిస్తుంది. ఇంట్లోని చెడు శక్తి పోతుంది. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.
శుక్రవారం ఇంట్లో మనీ ప్లాంట్ నాటితే సంతోషం, ఐశ్వర్యం వస్తాయి. ఆర్థిక లాభాలతో పాటు, చేసే వ్యాపారంలో విజయం సాధిస్తారు.
ప్రతి శుక్రవారం మనీ ప్లాంట్కి పచ్చిపాలు లేదా నీళ్ళు పోస్తే ఇంటికి అదృష్టం కలుగుతుంది. లక్ష్మీదేవి సంతోషిస్తుంది.
శుక్రవారం మనీ ప్లాంట్ నాటితే జాతకంలో శుక్రుడు బలపడతాడు. దీంతో జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.