ప్రతి నెలా స్త్రీలకు ఋతుస్రావం అవుతుంది. ఈ సమయంలో వారు పూజలు చేయకూడదు. ఋతుకాలంలో స్త్రీలు భగవంతుని ఎలా పూజించాలి.ప్రేమానంద్ మహారాజ్ ఏం చెప్పారంటే
పీరియడ్స్ లో ఇవి చేయకండి
ప్రేమానంద్ మహారాజ్ ప్రకారం, పీరియడ్స్ సమయంలో స్త్రీలు ఆలయంలో పూజలు చేయకూడదు. అలాగే, ఎలాంటి మతపరమైన కార్యక్రమంలో పాల్గొనకూడదు.
ఇవి చేయడం మానుకోండి
ఋతుకాలంలో స్త్రీలు ఏ మత గ్రంథాన్ని తాకకూడదు. వంటగదిలోకి ప్రవేశించకూడదు, తినే పదార్థాలను తాకకూడదు. దేవుడి సేవ చేయడం కూడా మానుకోవాలి.
ఈ నియమాలు ఎందుకు?
ప్రేమానంద్ మహారాజ్ ప్రకారం, పీరియడ్స్ లో స్త్రీల శరీరం అపవిత్రమైనదిగా పరిగణిస్తారు. కాబట్టి ఈ సమయంలో స్త్రీలు పూజలు వంటి మతపరమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలి.
ఋతుకాలంలో భక్తి ఇలా చేయాలి
ప్రేమానంద్ జీ మహారాజ్ ప్రకారం, ఋతుకాలంలో 3 రోజులు స్త్రీలు మతపరమైన పనులు చేయలేరు కానీ నామ జపం చేయవచ్చు. దీని వల్ల ఏ నియమాన్ని ఉల్లంఘించినట్లు కాదు.
మానసిక జపం చేయండి
ఋతుస్రావం సమయంలో స్త్రీలు మనసులో దేవుని నామ జపం చేయవచ్చు. ఈ మంత్ర జపం మానసికంగా చేయాలి అంటే నోటితో శబ్దం చేయకుండా మంత్ర జపం చేయాలి.