Telugu

భీష్ముడిని మరణించమని ఆయన తండ్రే వరమిచ్చాడా? ఎందుకో తెలుసా?

Telugu

భీష్మ జయంతి ఎప్పుడు?

ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్ష నవమి నాడు భీష్మ జయంతి జరుపుకుంటారు. ఈ సంవత్సరం జనవరి 23, గురువారం వస్తుంది. 

Telugu

గోవును దొంగిలించినప్పుడు

మహాభారతం ప్రకారం ఒకసారి 33 దేవతలలో భాగమైన అష్టవసువులు వశిష్ఠ మహర్షి గోవును దొంగిలించారు. ఆగ్రహించిన వశిష్ఠుడు వారిని భూమిపై జన్మించమని శపించాడు.

Telugu

క్షమించమని వేడుకున్న వసువులు

తరువాత వసువులు వశిష్ఠుడిని క్షమించమని వేడుకున్నారు. ఏడుగురు వసువులకు ద్యౌ అనే వసువుడు తప్ప మిగిలిన వారికి శాపవిమోచనం చెప్పారు. ద్యౌ మాత్రం చాలాకాలం భూమిపై ఉండాలని ఉంటుందన్నారు.

Telugu

భీష్ముడి పూర్వజన్మ ఏమిటి?

ద్యౌ అనే వసువుడే భీష్ముడిగా జన్మించాడు. శాపం కారణంగానే భీష్ముడు జీవితాంతం బ్రహ్మచారిగా, సంతానం లేకుండా ఉన్నాడు. కోరుకున్నప్పుడు మరణించే వరం ఉన్నా చాలాకాలం జీవించాల్సి వచ్చింది.

Telugu

ఇచ్ఛామరణ వరం ఎవరిచ్చారు?

తన ఆనందం కోసం జీవితాంతం బ్రహ్మచారిగా ఉంటానని భీష్ముడు ప్రతిజ్ఞ చేయడంతో అతని తండ్రి శంతనుడు భీష్ముడికి కోరుకున్నప్పుడే మరణం వచ్చే వరం ఇచ్చాడు.

Telugu

భీష్ముడు ఎప్పుడు మరణించాడు?

మహాభారత యుద్ధం ముగిసిన 58 రోజుల తర్వాత భీష్ముడు మరణించాడు. భీష్ముడు గాయపడినప్పుడు సూర్యుడు దక్షిణాయణంలో ఉన్నాడు. ఉత్తరాయణంలోకి వచ్చాకే భీష్ముడు ప్రాణాలు విడిచాడు.

భీష్ముడికి ఆయన తండ్రి మరణించమని వరం ఇచ్చాడు: ఎందుకంటే..

మహా కుంభమేళా: పుణ్య స్నానానికి వెళ్ళినప్పుడు ఇవి మర్చిపోకండి

రూ.200 కోట్లతో నిర్మించిన భారీ ఇస్కాన్ టెంపుల్ ఎక్కడుందో తెలుసా?

మహాకుంభ మేళాకు హాయిగా ఈ విమానాల్లో వెళ్లొచ్చేయండి