Telugu

పరిగడుపున ఉప్పు నీళ్లు తాగాలి.. ఎందుకో తెలుసా

Telugu

ఉప్పు నీళ్లు

రోజూ మీరు ఉదయాన్నే పరిగడుపున ఉప్పు నీళ్లను తాగితే మీ శరీరంలో నీటి శాతం పెరుగుతుంది. ఇది మిమ్మల్ని హైడ్రేట్ గా ఉంచి మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. 

Image credits: Getty
Telugu

ఉప్పు నీళ్లు

ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని ఉప్పు నీళ్లను తాగడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty
Telugu

ఎలక్ట్రోలైట్స్ సమతుల్యం

 ఉప్పు నీళ్లలో  పొటాషియం, సోడియం, క్లోరైడ్ వంటి ఎలక్ట్రోలైట్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ నీళ్లను తాగితే ఎలక్ట్రోలైట్స్ సమతుల్యంగా ఉంటాయి. 

Image credits: Getty
Telugu

జీర్ణక్రియ మెరుగు

ఉప్పు నీళ్లను తాగితే లాలాజల గ్రంధులు ఉత్తేజపడతాయి. దీంతో మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది. 

Image credits: Getty
Telugu

చర్మాన్ని రక్షిస్తుంది

సాల్ట్ వాటర్ లో ఉండే ఖనిజాలు వాపును తగ్గిస్తాయి. అలాగే చర్మాన్ని తేమగా ఉంచుతాయి.ఇవి చర్మ సమస్యలను తగ్గిస్తాయి. 

Image credits: Getty
Telugu

ఉప్పు నీళ్లు

ఉప్పు నీళ్లను తాగడం వల్ల గొంతు నొప్పి తొందరగా తగ్గుతుంది. అలాగే శ్వాసకోశంలో వాపు కూడా తగ్గుతుంది.
 

Image credits: Getty

అత్యధిక ప్రభుత్వ సెలవులున్న టాప్ 7 దేశాలు ; భారత్ లో ఎన్నంటే

డెలివరీ తర్వాత మీ స్కిన్ పాడవకుండా బెస్ట్ టిప్స్ మీకోసం

రూ.500 లోపే మీరు చక్కని మేకప్ కిట్ తయారు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా

విమానాల కిటికీలు గుండ్రంగానే ఎందుకుంటాయో మీకు తెలుసా?