ప్రయాగ్ రాజ్ లో జరుగుతున్న మహాకుంభమేళా భక్తులతో నిండిపోయింది. ఈ ఉత్సవంలో ఓ సామాన్య మహిళ తన అందంతో ఆకర్షిస్తోంది.
ఇండోర్కి చెందిన ఆమె, తన డస్కీ కలర్, చురుకైన, పిల్లి కళ్ళతో ప్రజలను ఆకర్షిస్తుంది. సోషల్ మీడియాలో ఆమెను "మహా కుంభ మోనాలిసా" అని పిలుస్తున్నారు.
సాంప్రదాయ దుస్తులు, మేకప్ లేకుండా ఉన్న ఈ మహిళ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. చాలామంది ఆమెను ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసాతో పోల్చారు.
కుటుంబ పోషణ కోసం మహా కుంభలో పూసలదండలు అమ్ముకుంటోంది. కుటుంబానికి అండగా ఉండటానికి ఇక్కడికి వచ్చానని చెబుతోంది.
మహా కుంభమేళాలో మోనాలిసా అందం చర్చనీయాంశంగా మారింది. పూసల దండలు అమ్ముకుంటూ జీవనోపాధి పొందడమే కాకుండా, తన అందంతో కొత్త వెలుగు నింపుతోంది.
ధర ఎక్కువైనా.. డ్రాగన్ ఫ్రూట్ కచ్చితంగా తినాల్సిందే.
ఈ ఆరు అలవాట్లు చాలు జుట్టు ఊడిపోవడానికి..!
పడుకున్న వెంటనే నిద్రపడుతుంది.. రాత్రి ఈ స్నాక్స్ తింటే
జుట్టు రాలిపోతుందా? ఈ 6 అలవాట్లే కారణం!