రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే నోట్లో బాక్టీరియా పెరుగుతుంది. దీనివల్ల నోరు దుర్వాసన వస్తుంది.
రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే పళ్ళు పుచ్చిపోయే ప్రమాదం ఉంది.
రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే నోట్లో పెరిగే బాక్టీరియా కడుపులోకి వెళ్లి రక్తంలో కలిసి అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది.
రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే చిగుళ్ళలో ఇన్ఫెక్షన్ కలుగుతుంది. ఇది డయాబెటిస్ ఉన్నవారికి మరింత సమస్యగా మారుతుంది.
రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే శ్వాస నాణ్యతను దెబ్బతీస్తుంది. ఇంకా ఇన్ఫెక్షన్లను కలిగిస్తుంది.
రాత్రి పడుకునే ముందు పళ్ళు తోముకోకపోతే భవిష్యత్తులో ఎక్కువ సమస్యలు వస్తాయి.