Pakistan:పాక్ ప్రజలను పీడిస్తున్న మహమ్మారి.. ప్రపంచంలో ఫస్ట్..
Telugu

Pakistan:పాక్ ప్రజలను పీడిస్తున్న మహమ్మారి.. ప్రపంచంలో ఫస్ట్..

1- పాకిస్థాన్
Telugu

1- పాకిస్థాన్

20 నుండి 79 ఏళ్ల వయస్సు గల ప్రజలలో 30.8% మంది మధుమేహం (డయాబెటిస్) పెషంట్స్ ఉన్నారని IDF డయాబెటిస్ అట్లాస్ నివేదిక చెబుతోంది.  

Image credits: Freepik
2- కువైట్
Telugu

2- కువైట్

20 నుండి 79 సంవత్సరాల వయస్సు గల వ్యక్తులలో మధుమేహం ప్రాబల్యం 24.9%గా ఉంది. అంటే ఈ వయసు గల జనాభాలో 24.9% మంది మధుమేహంతో బాధపడుతున్నారు.

Image credits: Pinterest
18- భారత్
Telugu

18- భారత్

ఇక భారత్ లో 20 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారిలో డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు 9.6 శాతం మంది ఉన్నారు.

Image credits: freepik

Flaxseed: జుట్టు ఒత్తుగా, బలంగా పెరగాలా? ఈ మ్యాజిక్ ఆయిల్ ట్రై చేయండి!

Kidney Failure: ఈ లక్షణాలు ఉంటే.. మీ కిడ్నీలు డేంజర్‌లో ఉన్నట్లే..

ఫ్యాటీ లివర్‌తో బాధపడుతున్నారా..? ఈ సూపర్ ఫుడ్స్‌ తినాల్సిందే

వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఈ చిట్కాలు పాటించండి!