Diabetics: పరగడుపున ఇవి తింటే.. దెబ్బకు షుగర్ కంట్రోల్..
health-life Jun 26 2025
Author: Rajesh K Image Credits:Getty
Telugu
మెంతులు
మెంతులు జీర్ణక్రియను నెమ్మదింపజేస్తాయి. చక్కెరను రక్తప్రవాహంలోకి నెమ్మదిగా విడుదల చేస్తుంది. తద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు వేగంగా పెరగవు.
Image credits: Getty
Telugu
పసుపు నీరు
పసుపులో ఉండే కర్కుమిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. అలాగే కర్కుమిన్ ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. తద్వారా షుగర్ కంట్రోల్ లో ఉంటుంది.
Image credits: Social media
Telugu
అంజీర
అంజీరలో ప్రోటీన్, మెగ్నీషియం, యాంటీఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. మధుమేహం కంట్రోల్ లో సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
ఉసిరి జ్యూస్
ఉసిరిలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల మధుమేహ వ్యాధిగ్రస్తులు బెస్ ఛాయిస్. షుగర్ పేషెంట్స్ ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి జ్యూస్ ను తాగడం మంచిది.
Image credits: Getty
Telugu
ఆపిల్ సైడర్ వినెగర్
ఆపిల్ సైడర్ వినెగర్ రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచడానికి సహాయపడుతుంది.
Image credits: Getty
Telugu
నానబెట్టిన బాదం
డయాబెటిస్ ఉన్నవారికి ప్రోటీన్ అవసరం. బాదం, వాల్నట్లలో ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి.
Image credits: Getty
Telugu
పెసరపప్పు
పెసరపప్పు గ్లైసెమిక్ ఇండెక్స్ (GI) తక్కువగా ఉంటుంది. కాబట్టి, డయాబెటిస్ ఉన్నవారు నానబెట్టిన పెసరలను పరగడుపున తినవచ్చు. పెసరపప్పులో ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి.