పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?
Telugu

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?

జీర్ణ సమస్యలు
Telugu

జీర్ణ సమస్యలు

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Freepik
పోషకాలు
Telugu

పోషకాలు

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిక్ లక్షణాలు తగ్గిపోతాయి. దీంతో పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయి.

Image credits: Pixabay
ఇవి కూడా తినకూడదు
Telugu

ఇవి కూడా తినకూడదు

పెరుగు తిన్న వెంటనే పండ్లు, చేపలు, గుడ్లు, వేయించిన ఆహారాలు, ఊరగాయలు, టీ, కాఫీ, ఉల్లిపాయలు తినకూడదు.
 

Image credits: Freepik
Telugu

ఎప్పుడు నీళ్లు తాగాలి

పెరుగు తిన్న తర్వాత కనీసం అరగంట సేపు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty
Telugu

సాయంత్రం తినొద్దు

పెరుగును సాయంత్రం, రాత్రి సమయంలో తినకూడదు. తింటే జలుబు, దగ్గు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 
 

Image credits: Pinterest
Telugu

పెరుగు వల్ల లాభాలు

పెరుగులో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి వేసవిలో ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Pinterest

పల్లీలు తిన్న తర్వాత అస్సలు తినకూడనివి ఇవే

ప్రతిరోజూ గ్లాసు మజ్జిగ తాగితే ఏమౌతుంది?

ఇలా చేస్తే, సీతాఫలం షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు

90's Kids: 90's కిడ్స్ కోసం అమ్మలు చేసిన స్నాక్స్ ఏంటో తెలుసా?