పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?

Food

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా.?

Image credits: Social Media
<p>పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.<br />
 </p>

జీర్ణ సమస్యలు

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే కడుపు నొప్పి, ఉబ్బరం వంటి జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
 

Image credits: Freepik
<p>పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిక్ లక్షణాలు తగ్గిపోతాయి. దీంతో పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయి.</p>

పోషకాలు

పెరుగు తిన్న వెంటనే నీళ్లు తాగితే ప్రోబయోటిక్ లక్షణాలు తగ్గిపోతాయి. దీంతో పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు తగ్గిపోతాయి.

Image credits: Pixabay
<p>పెరుగు తిన్న వెంటనే పండ్లు, చేపలు, గుడ్లు, వేయించిన ఆహారాలు, ఊరగాయలు, టీ, కాఫీ, ఉల్లిపాయలు తినకూడదు.<br />
 </p>

ఇవి కూడా తినకూడదు

పెరుగు తిన్న వెంటనే పండ్లు, చేపలు, గుడ్లు, వేయించిన ఆహారాలు, ఊరగాయలు, టీ, కాఫీ, ఉల్లిపాయలు తినకూడదు.
 

Image credits: Freepik

ఎప్పుడు నీళ్లు తాగాలి

పెరుగు తిన్న తర్వాత కనీసం అరగంట సేపు నీరు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. 
 

Image credits: Getty

సాయంత్రం తినొద్దు

పెరుగును సాయంత్రం, రాత్రి సమయంలో తినకూడదు. తింటే జలుబు, దగ్గు సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. 
 

Image credits: Pinterest

పెరుగు వల్ల లాభాలు

పెరుగులో విటమిన్ సి ఉంటుంది. కాబట్టి వేసవిలో ప్రతిరోజు ఒక కప్పు పెరుగు తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

Image credits: Pinterest

పల్లీలు తిన్న తర్వాత అస్సలు తినకూడనివి ఇవే

ప్రతిరోజూ గ్లాసు మజ్జిగ తాగితే ఏమౌతుంది?

ఇలా చేస్తే, సీతాఫలం షుగర్ పేషెంట్స్ కూడా తినొచ్చు

90's Kids: 90's కిడ్స్ కోసం అమ్మలు చేసిన స్నాక్స్ ఏంటో తెలుసా?