Food
మూడు కప్పుల బియ్యం, ఒక కప్పు మినపగుళ్లు, జీలకర్ర 1/2 స్పూన్, మిరియాలు 1/4 స్పూన్, సోంపు 1/2 స్పూన్, ఉప్పు రుచికి సరిపడా.
మూడు కప్పుల బియ్యం, ఒక కప్పు మినపపప్పు బాగా కడిగి 4-6 గంటలు నానబెట్టాలి.
కడిగిన పప్పు-బియ్యాన్ని షీట్ మీద పరచి ఎండలో లేదా గాలిలో బాగా ఆరబెట్టాలి.
ఆరిన పప్పు, బియ్యాన్ని మెత్తగా పిండిగా రుబ్బాలి. పిండి చాలా మెత్తగా లేదా గరుకుగా ఉండకూడదు.
దోశ పిండి రుచి పెంచడానికి జీలకర్ర, మిరియాలు, సోంపు కలిపి బాగా మిక్స్ చేసి మళ్లీ రుబ్బాలి.
పిండిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేయాలి. ఇలా చేస్తే 6 నెలల వరకు నిల్వ ఉంటుంది.
ఒక కప్పు దోశ పిండి తీసుకుని, ఉప్పు, నీళ్లు కలిపి పిండి కలపాలి. పిండి చిక్కగా కాకుండా కొంచెం పలుచగా ఉండాలి. రుచికి పెరుగు కూడా కలుపుకోవచ్చు.
ఎండాకాలంలో కోడి గుడ్డు తినకూడదా?
జిమ్కు వెళ్తున్నారా? మీరు తినాల్సిన సూపర్ ఫుడ్స్...
ఈ లక్షణాలతో బాధపడుతున్నారా? మీకు విటమిన్ సి లోపం ఉన్నట్లే..
Oats Benefits: రోజూ ఓట్స్ తింటే ఏమవుతుందో తెలుసా?