వేడి నీటిలో నెయ్యి కలిపి ఖాళీ కడుపుతో తాగితే మలబద్ధకం తగ్గి, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఉన్న నెయ్యి వేడి నీటిలో కలిపి తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
నెయ్యి కలిపిన వేడి నీళ్లు తాగితే పొట్ట చుట్టూ ఉండే కొవ్వు కూడా తగ్గుతుంది.
ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్న నెయ్యి మెదడు ఆరోగ్యానికి చాలా మంచిది.
విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉన్న నెయ్యి ఎముకల బలాన్ని పెంచడానికి సహాయపడుతుంది.
Muskmelon: ఎండకాలంలో కర్బూజ తింటే ఎన్ని లాభాలో తెలుసా?
రోజుకి రెండు కంటే ఎక్కువ సార్లు అన్నం తినడం మంచిదేనా?
బియ్యం, మినపప్పు లేకుండా చిటికెలో దూదిలాంటి ఇడ్లీలు! ఓసారి ట్రై చేయండి
ఉప్పుతో ముప్పు.. వచ్చే ఆరోగ్య సమస్యలు ఏంటో తెలుసా?