Telugu

అరటి పండును ఎప్పుడు తింటే మంచిది

Telugu

అరటిపండు

మూత్రపిండాల సమస్యలతో బాధపడుతున్న వారికి అరటి పండు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

Image credits: Getty
Telugu

పొటాషియం

అరటి పండులో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటును నియంత్రించడానికి, మూత్రపిండాల పనితీరును మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

ప్రోబయోటిక్స్

అరటిపండులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లు రాకుండా మనల్ని కాపాడుతాయి. 

Image credits: Getty
Telugu

విటమిన్ బి6

అరటి పండులో విటమిన్ బి6 ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది  మన కాలెయం,మూత్రపిండాల్లో ఉండే వ్యర్థాలను బయటకు పంపడానికి బాగా సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

మెగ్నీషియం

అరటిపండులోనే కాదు దాని తొక్కలో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. 

Image credits: Getty
Telugu

ఎప్పుడు తినాలి?

 మీ కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే మీరు అరటిపండును మార్నింగ్ లేదా మధ్యాహ్నం, రాత్రి పూట భోజనం చేసిన తర్వాత తినొచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

Image credits: Getty
Telugu

అరటిపండు మిల్క్ షేక్

ఒకవేళ మీకు అరటిపండును అలాగే తినడం ఇష్టం లేకపోతే గనుక దానితో మిల్క్ షేక్ చేసి తాగండి. 

Image credits: Getty

చలికాలంలో ఆలు, ఉల్లి ఎలా నిల్వ చేయాలి?

చింతపండుతో కొలిస్ట్రాల్ కి చెక్?

వాల్ నట్స్ ను ఎక్కువగా తింటే ఏమౌతుందో తెలుసా

సజ్జ రొట్టెలు మెత్తగా రావాలంటే ఏం చేయాలి?