Food

డయాబెటీస్ ఉన్నవారికి ఈ పండ్లు విషం లాంటివి

Image credits: Getty

అరటిపండు

అరటిపండ్లు ఆరోగ్యానికి చాలా మంచివి. అయినా షుగర్ ఉన్నవారు తినకూడదు. ఎందుకంటే అరటిపండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెరను పెంచుతాయి.

Image credits: Getty

ద్రాక్ష

ద్రాక్ష ఆరోగ్యానికి మంచిదే అయినా.. దీనిలో నేచురల్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు ఈ పండ్లను ఎక్కువగా తాగకూడదు. 

Image credits: Getty

మామిడి పండు

మామిడి పండులో నేచురల్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి రక్తంలో షుగర్ లెవెల్స్ ను బాగా పెంచుతాయి. 

Image credits: Getty

చెర్రీలు

చెర్రీ పండ్లలో కూడా షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని తిన్నా బ్లడ్ షుగర్ బాగా పెరుగుతుంది. అందుకే వీటిని తినకూడదంటారు. 

Image credits: Getty

పైనాపిల్

డయాబెటీస్ పేషెంట్లకు పైనాపిల్ కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ పండులో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. అందుకే దీన్ని తినకూడదంటారు. 

Image credits: Getty

నారింజ పండు

డయాబెటీస్ ఉన్నవారు నారింజ పండ్లను ఎక్కువగా తినడం మంచిది కాదు. ఎందుకంటే ఈ పండ్లు మధుమేహుల రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. 
 

Image credits: Getty

పుచ్చకాయ

షుగర్ ఉన్నవారు పుచ్చకాయను కూడా ఎక్కువగా తినకూడదు. ఒకవేళ తింటే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. 

Image credits: Getty

ఖర్జూరం

ఖర్జూరాల్లో నేచురల్ షుగర్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. వీటిని తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అందుకే వీటిని ఎక్కువగా తినకూడదంటారు. 

Image credits: Getty

అంజీర

అంజీర పండ్లు  ఆరోగ్యానికి చాలా చాలా మంచివి. కానీ వీటిలో కూడా షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకే డయాబెటీస్ ఉన్నవారు అంజీర పండ్లను ఎక్కువగా తినకూడదంటారు. 

Image credits: Getty

గమనిక:

ఆరోగ్య నిపుణులు లేదా న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే మీ ఆహారంలో మార్పులు చేయాలి.

Image credits: Getty
Find Next One