చేపల కూరను తినేటప్పుడు పాలు, ఉత్పత్తులను అస్సలు తీసుకోకూడదు. వీటిని కలిపి కూడా తినకూడదు. ఎందుకంటే వీటివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
Image credits: Getty
Telugu
నిమ్మకాయ
చేపల కూరలో నిమ్మరసాన్ని కలిపి అస్సలు తినకూడదు. ఇలా తింటే అది విషంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
Image credits: Getty
Telugu
సోడా
చేపల కూర తింటూ సోడా తాగకూడదు. ఎందుకంటే వీటిలోని చక్కెర చేపల్లోని పోషకాల శోషణను అడ్డుకుంటుంది. దీంతో మీకు అజీర్ణం, కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు వస్తాయి.
Image credits: Getty
Telugu
ఆకుకూరలు
చేపకూర తింటూ మీరు ఆకు కూరలను తినే ప్రయత్నం చేయండి. ఇలా తిన్నారంటే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
Image credits: Getty
Telugu
స్వీట్లు
చేపలకూర తింటే స్వీట్లను అస్సలు తినకూడదు. ఇలా తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. అలాగే మీరు బరువు కూడా పెరుగుతారు.
Image credits: Our own
Telugu
పీచు పదార్థాలు
ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చేపలు తింటే పీచు పదార్థాలను తినకూడదు. ఇలా తింటే అజీర్ణం, కడుపు ఉబ్బరం, తిన్నది అరగకపోవడం వంటి సమస్యలు వస్తాయి.
Image credits: social media
Telugu
మద్యం
చేపలు తింటూ మందును కూడా తాగకూడదు. దీనివల్ల మీ కాలెయంపై ఒత్తిడి పడుతుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
Image credits: Getty
Telugu
ఫాస్ట్ ఫుడ్
చేపలను, ఫాస్ట్ ఫుడ్ ను కలిపి తినడం మంచిది కాదు. దీనివల్ల గుండె జబ్బులు, ఒంట్లో కొలెస్ట్రాల్ పెరగడం వంటి సమస్యలు వస్తాయి. అలాగే మీ జీర్ణక్రియ దెబ్బతింటుంది.