Telugu

Health Tips: ఈ ఆహారాలను నీళ్లలో నానబెట్టి తింటే.. ఇన్ని లాభాలా?

Telugu

మామిడి

మామిడి పండ్లను నీళ్లలో నానబెట్టి తినడం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. ఇలా చేయడం వల్ల మామిడిలో ఉండే కలుషిత పదార్థాలు తొలగిపోతాయి. ఇలా చేయడం వల్ల శరీరానికి చల్లదనం కూడా.  

Image credits: Getty
Telugu

ఓట్స్

ఓట్స్‌ను రాత్రాంత నీళ్లలో నానబెట్టి, తినడం వల్ల సులభంగా జీర్ణమవుతుంది.  పోషకాలు గ్రహించబడతాయి. ఓట్స్ నానబెట్టడం వల్ల రుచికరంగా మారుతాయి. వీటిని అల్పాహారం తీసుకుంటే మంచిది.

Image credits: Getty
Telugu

బియ్యం

బియ్యాన్ని కొంతసేపు నీటిలో నానబెట్టడం వల్ల వంట సులభతరం అవుతుంది. అంతేకాకుండా అనవసరమైన పిండి పదార్థాలను తొలగిస్తుంది. 
 

Image credits: Getty
Telugu

సోయాబీన్

రాత్రంతా సోయాబీన్‌ను నీటిలో నానబెడితే ఫైటిక్ యాసిడ్ తగ్గి, సులభంగా జీర్ణం అవుతుంది.
 

Image credits: Getty
Telugu

బాదం

బాదంను నీటిలో నానబెట్టడం వల్ల సులభంగా జీర్ణం అవుతుంది. అంతేకాకుండా పోషకాలు బాగా లభిస్తాయి.
 

Image credits: Getty
Telugu

ఎండుద్రాక్ష

ఎండుద్రాక్షను నానబెట్టి తినడం వల్ల పోషకాలు బాగా లభిస్తాయి. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. ఎండుద్రాక్షను నానబెట్టడం వల్ల టానిన్‌లు తొలగిపోతాయి. జీర్ణక్రియ సులభతరం అవుతుంది. 

Image credits: Getty
Telugu

చియా గింజలు

చియా గింజలను నీటిలో నానబెట్టడం వల్ల అవి ఎక్కువ నీటిని గ్రహించి, జెల్ లాంటి పదార్థంగా మారుతాయి. ఈ జెల్ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. అలాగే.. డీ హైడ్రేషన్ నుంచి రక్షిస్తుంది. 

Image credits: Getty

రోగనిరోధక శక్తిని పెంచే సూపర్ ఫ్రూట్స్.. రోజూ ఒక్కటి తిన్నా చాలు..

Health Tips : బెల్లీ ఫ్యాట్ తగ్గించే బెస్ట్ కూరగాయలు ఇవే !

Pressure Cooker : ప్రెషర్ కుక్కర్‌లో వండకూడని ఆహారాలివే.. ఎందుకంటే?

Eggs : రోజూ గుడ్డు తింటే ఏమవుతుందో తెలుసా..?