Telugu

ఐపీఎల్ 2025: అత్యంత ఖరీదైన కెప్టెన్ ఎవరో తెలుసా?

Telugu

ఐపీఎల్ 2025 - కెప్టెన్ పంత్

ఐపీఎల్ 2025 కి ముందు రిషభ్ పంత్ కి పెద్ద బాధ్యత వచ్చింది. లక్నో సూపర్ జెయింట్స్ అతన్ని కెప్టెన్ గా ఎంచుకుంది.

Telugu

ఐపీఎల్ గొప్ప కెప్టెన్ అవుతాడా?

పంత్ గొప్ప కెప్టెన్లలో ఒకడు అవుతాడని లక్నో సూపర్ జెయింట్స్ యజమాని సంజీవ్ గోయెంకా అన్నారు.

Telugu

ధోనీతో పోలిక

పంత్ రాబోయే దశాబ్దంలో ధోనీ కన్నా తక్కువ కాదనీ, ధోనీ లానే కెప్టెన్ గా గొప్ప పేరు తెచ్చుకుంటాడని గోయెంకా అన్నారు.

Telugu

అత్యంత ఖరీదైన కెప్టెన్

పంత్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన కెప్టెన్. ఈ విషయంలో ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ ని అధిగమించాడు.

Telugu

పంత్ ఐపీఎల్ జీతం ఎంత?

లక్నో పంత్ ని 27 కోట్లకి కొనుగోలు చేసింది. దీంతో అతను ఐపీఎల్ లో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. కమిన్స్ ను 20.50 కోట్లతో హైదరాబాద్ టీమ్ దక్కించుకుంది. 

Telugu

ప్రతి మ్యాచ్ కి ఎన్ని కోట్లు

ఐపీఎల్ 2025 లో పంత్ జట్టు 14 మ్యాచ్ లు ఆడితే, అతనికి ఒక్క మ్యాచ్ కి 1.92 కోట్లు వస్తాయి.

Telugu

LSG కి ఇంకా కప్ గెలవలేదు

LSG ఇంకా ఐపీఎల్ కప్ గెలవలేదు. వచ్చే సీజన్ కోసం పంత్ పై నమ్మకం పెట్టుకుంది. అందుకే పంత్ పై చాలా  పెద్ద బాధ్యత పెట్టింది.

నీతా అంబానీ అండతో కోట్లకు పడగలెత్తిన క్రికెటర్

రోహిత్ శర్మ vs మహ్మద్ రిజ్వాన్: 83 వన్డేల తర్వాత ఎవరు బెస్ట్?

స్మృతి మంధాన కార్ల కలెక్షన్ ఇదే! ఆమెకు ఇష్టమైనదేదో తెలుసా?

రింకూ సింగ్ పెళ్లి పుకార్లు: ఎవరీ ప్రియా సరోజ్?