15,250 అడుగుల ఎత్తులో ఉన్న ఈ మంచు వంతెనలు, దట్టమైన అడవులు ట్రెక్కింగ్ కి బాగుంటాయి. ఇక్కడున్న జలపాతాలు ఎంతో ఆహ్లాదాన్నిస్తాయి.
యునెస్కో గుర్తింపు పొందిన హిమాలయాల్లోని ఈ ప్రాంతం ట్రెక్కింగ్ కి చాలా బాగుంటుంది. వర్షాకాలంలో ఈ ప్రాంతం ఆల్పైన్ పువ్వులతో కళకళలాడుతుంది.
ప్రశాంతమైన పచ్చనైన భూములు, మంచు కొండలతో 15,000 అడుగుల ఎత్తు ఉండే ఈ కొండలు ట్రెక్కింగ్ కి చాలా బాగుంటాయి.
క్యాంప్సైట్లు, సూర్యోదయ దృశ్యాలకు ప్రసిద్ధి చెందిన ఈ మంచు ప్రదేశం భారతదేశంలోని అత్యంత ప్రజాదరణ పొందిన ట్రెక్కింగ్ ప్రాంతం. శీతాకాలంలో బాగుంటుంది.
అద్భుతమైన ట్రెక్కింగ్ అనుభవాన్ని మీరు పొందాలనుకుంటే పచ్చని కులు ప్రాంతం నుండి స్పితి లోయ వరకు ట్రెక్కింగ్ చేయండి.
ప్రకృతి అందాలను ఆస్వాధిస్తూ ట్రెక్కింగ్ చేయాలనుకుంటే మీరు హిమాలయాల్లో చంద్రఖని పాస్ సమీపంలోని మలనా, రుమ్సు గ్రామాల వైపు వెళ్లండి.
14,000 అడుగుల ఎత్తులో ఉన్న ఈ సరస్సు దగ్గరకు వెళ్లాలంటే ట్రెక్కింగ్ చేయాలి. అడవి పువ్వుల పచ్చిక భూములు, మబ్బుల గుండా సాగే ఈ ప్రయాణం చాలా ఆహ్లాదంగా సాగుతుంది.
కువారీ పాస్ ట్రెక్కింగ్ చేస్తే మీరు నందా దేవి, కామెట్ సాహిత్ ప్రాంతాలను కవర్ చేస్తారు. భారతదేశంలోని ఎత్తైన శిఖరాల్లో ఇవి కూడా ఉన్నాయి.
కాశ్మీర్లోని ఒక రహస్య ప్రదేశం ఇది. ఇక్కడకు ట్రెక్కింగ్ చేస్తే చంద్రుడు కాంతితో మెరిసే రెండు సరస్సులను చూడొచ్చు.
ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన ట్రెక్కింగ్ లలో చాదర్ ట్రెక్ ఒకటి. ఇక్కడ గడ్డకట్టిన జన్స్కార్ నదిపై నడవడాన్ని మీరు చాలా ఎంజాయ్ చేస్తారు.