భాక్రా-నాంగల్ రైలు శివాలిక్ కొండల మధ్య నడిచే ఒక ప్రత్యేక రైలు. దీనిలో ప్రయాణించడానికి ఎవరికీ టికెట్ అవసరం లేదు.
1948లో భాక్రా-నాంగల్ ఆనకట్ట నిర్మాణ సమయంలో కార్మికులను, సామాగ్రిని రవాణా చేయడానికి భాక్రా-నాంగల్ రైలును ప్రారంభించారు.
ఈ రైలు భారతీయ రైల్వేలకు చెందినది కాదు, భాక్రా బ్యాస్ నిర్వహణ బోర్డు ద్వారా నిర్వహించబడుతుంది.
ఆనకట్ట నిర్మాణం తర్వాత కూడా ఈ రైలును ఆపలేదు, నేటికీ ప్రతిరోజూ 800 మందికి ఉచిత సేవలందిస్తోంది.
చాలామందికి తెలియని 5 అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఇవిగో
DEMU.. MEMU రైళ్ళ మధ్య తేడాలు మీకు తెలుసా? హైస్పీడ్ ట్రైన్ ఏదంటే..
Waterfalls: ఇండియాలో మిమ్మల్ని మెస్మరైజ్ చేసే టాప్-10 జలపాతాలు
తక్కువ ఖర్చుతో హనీమూన్ వెళ్లడానికి బెస్ట్ సిటీస్ ఇవిగో