పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Health

పల్లీలు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

Image credits: freepik
<p>వేరుశనగ తిన్న తర్వాత నీళ్లు తాగితే అవి సరిగ్గా జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. </p>

జీర్ణక్రియ సమస్య

వేరుశనగ తిన్న తర్వాత నీళ్లు తాగితే అవి సరిగ్గా జీర్ణం కాక జీర్ణక్రియ సమస్యలు వస్తాయి. 

Image credits: Getty
<p>వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.</p>

కడుపులో సమస్యలు

వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధకం, కడుపు నొప్పి లాంటి సమస్యలు వస్తాయి.

Image credits: Getty
<p>వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే టెంపరేచర్ మారి జలుబు, దగ్గు వస్తుంది.</p>

జలుబు, దగ్గు

వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే టెంపరేచర్ మారి జలుబు, దగ్గు వస్తుంది.

Image credits: Getty

గొంతు నొప్పి

వేరుశనగ నూనెలా ఉండటం వల్ల తిన్న వెంటనే నీళ్లు తాగితే గొంతులో పుండ్లు, దగ్గు వస్తుంది.

Image credits: Getty

బరువు పెరుగుతారు

వేరుశనగ తిన్న వెంటనే నీళ్లు తాగితే త్వరగా బరువు పెరుగుతారట.

Image credits: Getty

Mint Leaves: ఖాళీ కడుపుతో పుదీనా ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

ఖాళీ కడుపుతో పుదీనా ఆకులు తింటే ఎన్ని లాభాలో తెలుసా?

Skin care: చిన్న వయసులోనే చర్మంపై ముడతలు రావడానికి కారణం ఇవే!

ఎండాకాలంలోనే కిడ్నీలో రాళ్లు ఎందుకు ఏర్పడతాయో తెలుసా?