Today Gold Rate: పసిడి కొనేవారికి షాక్.. బంగారంపై రూ.3 వేలు పెరిగింది | Silver | Asianet News Telugu

Today Gold Rate: పసిడి కొనేవారికి షాక్.. బంగారంపై రూ.3 వేలు పెరిగింది | Silver | Asianet News Telugu

Published : Apr 16, 2026, 11:25 AM IST

పసిడి ప్రియులకు షాక్. గత మూడు రోజులుగా బంగారం, వెండి ధరలు ఆగకుండా పెరుగుతూనే ఉన్నాయి. కొనాలి అనుకునే వాళ్లకు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఇంకా పెరుగుతాయా? లేక తగ్గుతాయా? ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుందాం.