గ్యాస్ లేదు.. కరెంట్ లేదు.. కానీ ప్రతిరోజూ 50వేల మందికి భోజనం| Asianet News Telugu

Published : Mar 25, 2026, 08:35 PM IST

50 వేల మందికి వంట.. కానీ గ్యాస్ స్టవ్ లేదు, కరెంట్ పొయ్యి అస్సలే లేదు! మరి వంట ఎలా జరుగుతుందో తెలుసా? నేరుగా ఆ సూర్యుడి సెగతోనే! రాజస్థాన్‌లోని మౌంట్ అబూలో ఉన్న బ్రహ్మకుమారీస్ 'శాంతివన్' సోలార్ కిచెన్ ఇప్పుడు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. పర్యావరణానికి హాని లేకుండా, రూపాయి ఖర్చు లేకుండా వేల మందికి భోజనం ఎలా సిద్ధమౌతుందో ఈ వీడియోలో చూద్దాం

02:47Today Gold Rate:పసిడి ప్రియులకు షాక్..తులం ఎంత పెరిగిందో తెలుసా? | 14April2026 | Asianet News Telugu
02:30Gold Price Alert: War Tensions Push Markets into Uncertainty | Asianet News Telugu
03:00₹25,000 Egg in India? ఒక్క కోడిగుడ్డు ధర ఏకంగా25 వేల రూపాయలు | Asianet News Telugu
02:12Today Gold Rate:ఇన్వెస్టర్లకు పండగే..మళ్లీ పెరిగిన బంగారం..Gold | 11April2026 | Asianet News Telugu
03:40మండే బ్లూస్ అంటే ఏంటి? ఎందుకు అంత ఒత్తిడి? | Monday Blues Explained | Asianet News Telugu
02:10Today Gold Rate: పసిడి ప్రియులకు బిగ్ షాక్.. గ్రాము బంగారం ఎంత పెరిగిందంటే..| Asianet News Telugu
02:13Today Gold Rate: ఇవాళ బంగారం ఎంతో తెలుసా? Trump గేమ్‍లో ఇరుక్కున్న ప్రపంచం | Asianet News Telugu
03:37Non-Stick Pans Are Dangerous: ఒక్క గీత పడినా అంతే. మీ నాన్-స్టిక్ ప్రాణాంతకమా? | Asianet News Telugu
02:46Today Gold Update:పసిడి ప్రియులకు బిగ్ షాక్.. పెరిగిపోయిన ధరలు | 06April2026 | Asianet News Telugu
02:43Today Gold Rate: పసిడి ప్రియులకు మరో శుభవార్త..మళ్లీ పాతాళానికి పడిపోయిన బంగారం| Asianet News Telugu