video: మీడియా స్వేచ్చను కాపాడండి... గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

video: మీడియా స్వేచ్చను కాపాడండి... గవర్నర్ కు చంద్రబాబు ఫిర్యాదు

Published : Dec 12, 2019, 07:23 PM IST

విజయవాడ: మీడియా పై ఆంక్షలు విధిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 2430పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని టిడిపి బృందం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. గురువారం అసెంబ్లీ  సమావేశం ముగిసిన అనంతరం నేరుగా రాజ్ భవన్ కకు వెళ్లిన తెలుగుదేశం నాయకులు గవర్నర్ ను కలుసుకున్నారు. వెంటనే ప్రభుత్వం మీడియాపై విధించిన ఆంక్షలు ఉపసంహరించుకుని స్వేచ్చగా వార్తలు రాసుకునే అవకాశాన్ని కల్పించేలా చూడాలని కోరారు. 

విజయవాడ: మీడియా పై ఆంక్షలు విధిస్తూ జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 2430పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలోని టిడిపి బృందం గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ కు ఫిర్యాదు చేశారు. గురువారం అసెంబ్లీ  సమావేశం ముగిసిన అనంతరం నేరుగా రాజ్ భవన్ కకు వెళ్లిన తెలుగుదేశం నాయకులు గవర్నర్ ను కలుసుకున్నారు. వెంటనే ప్రభుత్వం మీడియాపై విధించిన ఆంక్షలు ఉపసంహరించుకుని స్వేచ్చగా వార్తలు రాసుకునే అవకాశాన్ని కల్పించేలా చూడాలని కోరారు. 

07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు
03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?
12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి
21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌
04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి
03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా
04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?
09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?
06:23అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు ఎర్రచందనం దొంగ హీరోగా సినిమా తీస్తే టికెట్ రేట్లు పెంచుతారా?