కారు పార్క్ చేసి అలా వెళ్ళాడో లేదో అంతలోనే...

చిత్తూరు జిల్లాలో భారీ దోపిడి జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి రూ10 లక్షల నగదు దోపిడి చేశారు దొంగలు. హోసూరు సమీపంలోని వేపనపల్లి వద్ద కారు అద్దాలు పగలగొట్టి  నగదు ఎత్తుకెళ్ళారు దొంగలు. సంజీవి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హోసూరు సమీపంలోని వేపనపల్లి రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాడు. కారును నిలిపి  రిజిస్టర్ కార్యాలయం లోపలి వెళ్ళిన సమయంలో ఘటన జరిగింది.

చిత్తూరు జిల్లాలో భారీ దోపిడి జరిగింది. కారు అద్దాలు పగులగొట్టి రూ10 లక్షల నగదు దోపిడి చేశారు దొంగలు. హోసూరు సమీపంలోని వేపనపల్లి వద్ద కారు అద్దాలు పగలగొట్టి  నగదు ఎత్తుకెళ్ళారు దొంగలు. సంజీవి అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి హోసూరు సమీపంలోని వేపనపల్లి రిజిస్టర్ కార్యాలయానికి వెళ్ళాడు. కారును నిలిపి  రిజిస్టర్ కార్యాలయం లోపలి వెళ్ళిన సమయంలో ఘటన జరిగింది.

Google News Follow Us
07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?06:23అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు ఎర్రచందనం దొంగ హీరోగా సినిమా తీస్తే టికెట్ రేట్లు పెంచుతారా?