Video: నాగార్జునసాగర్‌ ఎడమకాల్వలోకి దూసుకెళ్లిన కారు: వెలికితీసిన ఎన్టీఆర్ఎఫ్

Oct 20, 2019, 7:01 PM IST

సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం చాకిరాల వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారును అధికారులు బయటకు తీశారు. స్థానికులు, అధికారుల సాయంతో 18 గంటల పాటు శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్ బృందం కారును బయటకు తీసింది. అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారంతా మరణించారు. మృతులను అబ్ధుల్ అజీజ్, జిన్సన్, రాజేశ్, సంతోష్, పవన్, నగేశ్‌‌గా గుర్తించారు.