ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ (వీడియో)

ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ (వీడియో)

Siva Kodati |  
Published : Oct 14, 2019, 08:16 PM IST

చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ జరిగింది. సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు, రెండు లక్షల రూపాయల నగదు బ్యాంకు లాకర్ నుంచి మాయమైంది. సోమవారం బ్యాంకు తాళాలు తెరిచిన బ్యాంకు అధికారులు వీటిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జాగిలాలు, క్లూస్ టీంతో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిసీలించిన  చిత్తూరు వెస్ట్ డిఎస్పీ ఈశ్వర్ రెడ్డి  ఇంటి దొంగలే ప్రణాళిక ప్రకారం చోరీ చేసారని భావిస్తున్నట్టుగా తెలిపారు.

చిత్తూరు జిల్లా యాదమరి ఆంధ్రాబ్యాంకులో భారీ చోరీ జరిగింది. సుమారు నాలుగు కోట్ల రూపాయల విలువైన బంగారు నగలు, రెండు లక్షల రూపాయల నగదు బ్యాంకు లాకర్ నుంచి మాయమైంది. సోమవారం బ్యాంకు తాళాలు తెరిచిన బ్యాంకు అధికారులు వీటిని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు జాగిలాలు, క్లూస్ టీంతో బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఘటనా స్థలాన్ని పరిసీలించిన  చిత్తూరు వెస్ట్ డిఎస్పీ ఈశ్వర్ రెడ్డి  ఇంటి దొంగలే ప్రణాళిక ప్రకారం చోరీ చేసారని భావిస్తున్నట్టుగా తెలిపారు.

07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు
03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?
12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి
21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌
04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి
03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా
04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?
09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?
06:23అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు ఎర్రచందనం దొంగ హీరోగా సినిమా తీస్తే టికెట్ రేట్లు పెంచుతారా?