Video: టీచర్ వేధిస్తోందని ఆ విద్యార్థి చేసిన పని...

Video: టీచర్ వేధిస్తోందని ఆ విద్యార్థి చేసిన పని...

Siva Kodati |  
Published : Oct 17, 2019, 08:23 PM IST

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ప్రభుత్వ  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖాదేవి తనను వేధింపులకు గురిచేస్తోందంటూ పదవ తరగతి విద్యార్థి రవిశంకర్ రెడ్డి(16) ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు.  50% కాలిన గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం లొద్దిపల్లి గ్రామంలో దారుణం జరిగింది. ప్రభుత్వ  పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రేఖాదేవి తనను వేధింపులకు గురిచేస్తోందంటూ పదవ తరగతి విద్యార్థి రవిశంకర్ రెడ్డి(16) ఒంటిపై పెట్రోలు పోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు.  50% కాలిన గాయాలతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు.

07:02తిరుపతి బందోబస్తుకి, కుప్పం బందోబస్తుకి సంబంధం లేదు తొక్కిసలాట ఘటనపై డీఐజీ కీలక వ్యాఖ్యలు
03:31తిరుపతి తొక్కిసలాట ఘటన జగన్ హయాంలో జరిగితే స్పందించేవాడా?
12:13ముఖ్యమంత్రి చంద్రబాబా? జగనా? తిరుపతిలో ఆరుగురు చనిపోవడానికి కారణమెవరు? బాబు, పవన్ రాజీనామా చేయండి
21:34సారీ చెబితే ప్రాణం తిరిగి వస్తుందా? పవన్‌ కళ్యాణ్‌ కామెంట్స్‌పై టీటీడీ ఛైర్మన్‌ రియాక్షన్‌
04:45తిరుపతిలో గాయపడ్డ భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం
03:40తిరుమలలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం.. సుగంధ ద్రవ్యాలతో ఆలయ శుద్ధి
03:29పవన్ కళ్యాణ్‌పై కేసు పెట్టాలా పేటీఎం డాగ్స్‌? మీ బాబాయ్‌ హత్య కేసు తేల్చండ్రా పుల్కాగాళ్లారా
04:45తిరుమలలో వైకుంఠ ఏకాదశికి విస్తృత ఏర్పాట్లు ఎక్కడెక్కడ టోకెన్లు ఇస్తారంటే ?
09:39మీ మొబైల్ పోతే ఏం చేయాలో తెలుసా?
06:23అల్లు అర్జున్.. నీ రియాక్షన్ సరిగా లేదు ఎర్రచందనం దొంగ హీరోగా సినిమా తీస్తే టికెట్ రేట్లు పెంచుతారా?