అమెరికాలో దారుణం: భార్యను చంపి, ఆత్మహత్య చేసుకున్న తెలుగు ఎన్ఆర్ఐ

By Siva KodatiFirst Published Feb 19, 2019, 8:26 AM IST
Highlights

అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం జరిగింది. భర్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను శ్రీనివాస్ నెకరకంటి, శాంతిగా గుర్తించారు. 

అమెరికాలోని టెక్సాస్‌లో దారుణం జరిగింది. భర్యను తుపాకీతో కాల్చి చంపిన భర్త అనంతరం తాను కూడా పాయింట్ బ్లాంక్‌లో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతులను శ్రీనివాస్ నెకరకంటి, శాంతిగా గుర్తించారు.

ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. వీరు తెలుగువారు, కుటుంబ కలహాలే ఈ దారుణానికి కారణమని పోలీసులు భావిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 
 

click me!