ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాలా ఆనంద్ సచ్చిదానందన్ వీడ్కోలు కవితను అందించారు. ఆ కవితను చదవండి.
పట్టాల మీద ఆన్చిన తల పరుగు పరుగున సమీపిస్తున్న రైలు చేసే దడ దడ శబ్దాన్ని వింటూ ఇనుప చక్రాల కింద తన గొంతు నలిగిపోక ముందు ఆలపించే కలలు నిండిన గీతం మన కవిత్వం .