ఎన్టీఆర్ అధికారంలోకి వచ్చాక బీసీ సామాజిక వర్గాన్ని దగ్గర చేసుకొని మరింత బలంగా పార్టీని తీర్చిదిద్దారు.వాళ్లలో కాపు సామాజిక వర్గం కూడా భాగమైంది. రెడ్డి సామాజిక వర్గంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు కాంగ్రెస్ వైపు ఉండేవారు. ఈ క్రమంలో ఉమ్మడి ఆంద్రప్రదేశ్ లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెడ్డి, టీడీపీ అధికారంలోకి వస్తే కమ్మ సీఎం పీఠం ఎక్కుతాడు.