శనివారం ఎపిసోడ్లో నాగార్జున ప్రవర్తించిన విమర్శలపాలైంది. ఆయన కేవలం స్పై బ్యాచ్ ని టార్గెట్ చేశాడనే మాట వినిపించింది. తప్పు చేసిన అమర్ దీప్ ని కాదని నాగార్జున యావర్, శివాజీ, పల్లవి ప్రశాంత్ లను ఎక్కువగా తిట్టాడు. అమర్ దీప్ పల్లవి ప్రశాంత్ పట్ల హద్దులు దాటి ప్రవర్తించినా పెద్దగా రియాక్ట్ కాలేదు. చిన్న చిన్న తప్పులకు యావర్, ప్రశాంత్ లను విమర్శించాడు. శివాజీ అన్న మాటలు తప్పే, కానీ యావర్, ప్రశాంత్ లను నాగార్జున ఆ స్థాయిలో విమర్శించాల్సింది కాదు.