కెరీర్ పరంగా రకుల్ ప్రీత్ సింగ్ ఇటీవల తెలుగులో `కొండపొలం` చిత్రంతో అలరించింది. ఈ సినిమా పరాజయం చెందింది. ప్రస్తుతం రకుల్కి తెలుగులో మరే సినిమా లేకపోవడం గమనార్హం. అదే సమయంలో బాలీవుడ్ అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. అందులో భాగంగా అజయ్ దేవగన్తో `రన్వే 34`, ఆయుష్మాన్ ఖురానాతో కలిసి `డాక్టర్ G`, జాన్ అబ్రహం, జాక్వెలిన్ ఫెర్నాండెజ్లతో కలిసి `అటాక్` అనే సినిమాలు చేస్తోంది . అలాగే `థ్యాంక్ గాడ్`, `ఛత్రీవాలీ`, `మిషన్ సిండ్రెల్లా` సినిమాలకు కూడా అంగీకారం తెలిపింది.