
అతిలోక సుందరిగా ఇండియన్ సినిమాని ఏలిన శ్రీదేవి అందానికి మరో పేరుగా నిలిచింది. అభినయానికి తానే ఓ అడ్రస్ అయ్యింది. ఐదు దశాబ్దాలకుపైగా ఇండియన్ చిత్ర సీమని అలరించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లోని ఓ స్టార్ హోట్ల్లో కన్నుమూశారు.
అతిలోక సుందరిగా ఇండియన్ సినిమాని ఏలిన శ్రీదేవి అందానికి మరో పేరుగా నిలిచింది. అభినయానికి తానే ఓ అడ్రస్ అయ్యింది. ఐదు దశాబ్దాలకుపైగా ఇండియన్ చిత్ర సీమని అలరించిన శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24న దుబాయ్లోని ఓ స్టార్ హోట్ల్లో కన్నుమూశారు.
అయితే చివరగా శ్రీదేవి తనలో ఓ మాట అన్నదని, అది ఎప్పటికీ మర్చిపోలేనని కూతురు జాన్వీ కపూర్ వెల్లడించింది. తాజాగా ఆమె కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.
అయితే చివరగా శ్రీదేవి తనలో ఓ మాట అన్నదని, అది ఎప్పటికీ మర్చిపోలేనని కూతురు జాన్వీ కపూర్ వెల్లడించింది. తాజాగా ఆమె కరణ్ జోహార్ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించింది.
దుబాయ్ నుంచి వెళ్లడానికి రెడీ అవుతున్న రోజు రాత్రి నేను నిద్రిస్తున్నాను. అమ్మా మాకు భోజనం తీసుకొచ్చింది. నిద్ర లేపి ఇవ్వాలనుకుంది. కానీ నేను ఇంకా కాసేపు నిద్ర పోవాలని అనుకుంటున్నాను, అది నీతోనే అని చెప్పాను. అందుకు అమ్మ స్పందించి తాను ప్యాక్ చేయాల్సి ఉందని, తనని నిద్రపో.. అని చెప్పి జాన్వీ తలపై చేతితో నిమిరిందని తెలిపింది.
దుబాయ్ నుంచి వెళ్లడానికి రెడీ అవుతున్న రోజు రాత్రి నేను నిద్రిస్తున్నాను. అమ్మా మాకు భోజనం తీసుకొచ్చింది. నిద్ర లేపి ఇవ్వాలనుకుంది. కానీ నేను ఇంకా కాసేపు నిద్ర పోవాలని అనుకుంటున్నాను, అది నీతోనే అని చెప్పాను. అందుకు అమ్మ స్పందించి తాను ప్యాక్ చేయాల్సి ఉందని, తనని నిద్రపో.. అని చెప్పి జాన్వీ తలపై చేతితో నిమిరిందని తెలిపింది.
ఇదే తమ మధ్య జరిగిన చివరి సంభాషణ అని తాజాగా జాన్వీ వెల్లడించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే శ్రీదేవి బాత్ టాబ్లో పడి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణం సస్పెన్స్ గా మారింది. బోనీకపూర్పై ఆరోపణలు వచ్చాయి.
ఇదే తమ మధ్య జరిగిన చివరి సంభాషణ అని తాజాగా జాన్వీ వెల్లడించింది. ఇది జరిగిన కొన్ని గంటల్లోనే శ్రీదేవి బాత్ టాబ్లో పడి కన్నుమూసిన విషయం తెలిసిందే. అయితే ఆమె మరణం సస్పెన్స్ గా మారింది. బోనీకపూర్పై ఆరోపణలు వచ్చాయి.
కానీ దీనిపై విచారణ జరిపి శ్రీదేవి బాత్ టాబ్లోనే పడి చనిపోయిందని, ఆమెది హత్య కాదని తేల్చింది. బట్ ఇప్పటికీ శ్రీదేవి మరణం మిస్టరీగానే ఉందని ఆమె అభిమానులు అంటుంటారు.
కానీ దీనిపై విచారణ జరిపి శ్రీదేవి బాత్ టాబ్లోనే పడి చనిపోయిందని, ఆమెది హత్య కాదని తేల్చింది. బట్ ఇప్పటికీ శ్రీదేవి మరణం మిస్టరీగానే ఉందని ఆమె అభిమానులు అంటుంటారు.
ఇక శ్రీదేవి తనయగా, హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తొలి ప్రయత్నంగా `దఢఖ్` చిత్రంలో నటించింది. తొలి సినిమాతోనే మెప్పించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల `గుంజాన్ సక్సేనా` సినిమాతో మరోసారి మెప్పించింది.
ఇక శ్రీదేవి తనయగా, హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తొలి ప్రయత్నంగా `దఢఖ్` చిత్రంలో నటించింది. తొలి సినిమాతోనే మెప్పించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఇటీవల `గుంజాన్ సక్సేనా` సినిమాతో మరోసారి మెప్పించింది.
శ్రీదేవి, బోనీ కపూర్లకు ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లున్నారు. వీరిలో జాన్వీ కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, ఖుషీ కూడా హీరోయిన్గా ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది. ఇక బోనీ కపూర్ పలు సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో ఆయన `వకీల్ సాబ్`కి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
శ్రీదేవి, బోనీ కపూర్లకు ఇద్దరు కుమార్తెలు జాన్వీ కపూర్, ఖుషీ కపూర్లున్నారు. వీరిలో జాన్వీ కపూర్ హీరోయిన్గా బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగా, ఖుషీ కూడా హీరోయిన్గా ఎంట్రీకి ప్లాన్ చేసుకుంటుంది. ఇక బోనీ కపూర్ పలు సినిమాలను నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. తెలుగులో ఆయన `వకీల్ సాబ్`కి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
కూతుళ్ళతో శ్రీదేవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తాను ఏ ఫంక్షన్కి వెళ్లినా, ఏ పార్టీకి వెళ్ళినా వీరిని తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా జాన్వీతో కలిసి వెళ్తుంటుంది. శ్రీదేవి చివరగా `మామ్` చిత్రంలో నటించింది. ఈ సినిమాకిగానూ ఆమె చనిపోయిన తర్వాత ఆమెకి ఉత్తమ నటిగా జాతీయఅవార్డు ఇచ్చారు.
కూతుళ్ళతో శ్రీదేవికి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. తాను ఏ ఫంక్షన్కి వెళ్లినా, ఏ పార్టీకి వెళ్ళినా వీరిని తీసుకెళ్తుంటారు. ముఖ్యంగా జాన్వీతో కలిసి వెళ్తుంటుంది. శ్రీదేవి చివరగా `మామ్` చిత్రంలో నటించింది. ఈ సినిమాకిగానూ ఆమె చనిపోయిన తర్వాత ఆమెకి ఉత్తమ నటిగా జాతీయఅవార్డు ఇచ్చారు.