ఇటీవల విడుదలైన తెలుగు చిత్రాలు బింబిసార, సీతారామం, కార్తికేయ 2 బ్లాక్ బస్టర్ హిట్స్ నమోదు చేశాయి. మొత్తంగా రూ. 150 నుండి 170 కోట్ల వసూళ్లను రాబట్టగలిగాయి. కానీ బాలీవుడ్ లో పరిస్థితులు అసలేం బాగోలేదు. అక్కడ ప్రేక్షకులు థియేటర్స్ కి రావడం లేదు. 2019లో కరణ్ జోహార్ ని కలిశాము. 2020 జనవరిలో లైగర్ ఫస్ట్ షెడ్యూల్ చేశాము.