`మెంటల్ మదిలో` చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది నివేతా పేతురాజ్. ఈ సినిమా బాగానే మెప్పించింది. ఆ తర్వాత `చిత్రలహరి`, `బ్రోచేవారెవరురా`, `అలా వైకుంఠపురములో`, `రెడ్`, `పాగల్`, `బ్లడీ మేరీ`, `విరాటపర్వం` చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో `ధమ్కీ` తప్ప మరేది లేదు. ఇది కూడా ఈ నెల 22న విడుదల కాబోతుంది.