ఇక జాక్వెలిన్ రూ.200 కోట్ల కుంభకోణంలో నిందితులుగా ఉన్న సుఖేశ్ చంద్రతో కొన్నాళ్లు లవ్ ట్రాక్ నడిపించింది. దీంతో ఆ కుంభకోణంలోనూ ఆరోపణలు ఎదుర్కొంటోంది. పలమార్లు విచారణకు హాజరవుతోంది. మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉంది. ప్రస్తుతం ‘క్రాక్’, ‘ఫతే’ చిత్రాల్లో నటిస్తోంది.