తమిళ బాహుబలిగా వచ్చిన ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రం గతేడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చిత్రంలో త్రిష, ఐశ్వరాయ్, శోభితా హీరోయిన్లుగా నటించగా.. విక్రమ్, కార్తీ, జయంరవి ప్రధాన పాత్రలు పోషించారు. ముఖ్యంగా ఈ చిత్రంతో త్రిషకు ‘కుందవై’గా మంచి గుర్తింపు దక్కింది.