అయితే, నిన్న ముంబైలో జరిగిన ఫ్యాషన్ ఈవెంట్ కోసం రకుల్ ట్రెడిషనల్ వేర్ ధరించింది. ప్రముఖ సెలబ్రెటీ డిజైనర్ మనీష్ మల్హోత్రా నిన్న ముంబైలో గ్రాండ్ బ్రైడల్ కోచర్ షోను నిర్వహించారు. తన ఫ్యాషన్ బ్రాండ్ ప్రారంభించి 18 ఏళ్లు పూర్తైన సందర్భంగా ఈవెంట్ నిర్వహించారు. రకుల్ తోపాటు బాలీవుడ్ తారలు హాజరై సందడి చేశారు.