కార్యక్రమంలో సినీ తారలు రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని, నైనా సెహ్వాల్, రెజీనా, శివాని, శివాత్మిక రాజశేఖర్, చాందిని చౌదరి, దక్ష నాగర్కర్, అక్షర గౌడ, కోమలీ ప్రసాద్, హనీ రోజ్, ప్రదీప్ మాచిరాజు, హెబా పటేల్, ప్రగ్యా జైస్వాల్ తో పాటు ఫరియా అబ్దుల్లా కూడా హాజరయ్యారు.