6. బిలియనీర్ పెట్టుబడిదారుడు, వ్యవస్థాపకుడు అవెన్యూ సూపర్ మార్ట్స్ లిమిటెడ్ ఫౌండర్ అయిన రాధాకిషన్ దమానీ భారతదేశంలో అత్యంత ధనవంతుల్లో 6వ వ్యక్తిగా నిలిచారు. ఆయన ఆదాయం నికర విలువ 31.5 బిలియన్ డాలర్లు.
5. సన్ ఫార్మా స్యూటికల్ ఇండస్ట్రీస్ ఫౌండర్ అయిన దిలీప్ సంఘ్వీ టాప్ 10 జాబితాలో 5వ స్థానంలో నిలిచారు. ఆయన నికర ఆదాయం విలువ 2019లో 19 బిలియన్ల డాలర్లు ఉండగా ఇప్పుడు 32.4 బిలియన్ డాలర్లకు పెరిగింది. ఈ రేంజ్ లో పెరగడం అంటే ఆయన వ్యాపారాలు ఎంత సక్సెస్ పుల్ గా జరుగుతున్నాయో అర్థం చేసుకోవచ్చు.