ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)లో మల్టి బిలియన్ డాలర్ల వాటాను కొనుగోలు చేసేందుకు సౌదీ అరేబియా ఆసక్తి చూపిందని బ్లూమ్బెర్గ్ న్యూస్ శుక్రవారం నివేదించింది. సౌదీ అరేబియా యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్ సలహాదారులు ఐపీఎల్ను రూ.3,000 కోట్ల విలువైన హోల్డింగ్ కంపెనీగా మార్చేందుకు భారత ప్రభుత్వ అధికారులతో చర్చలు జరుపుతున్నారు.