జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి. ఎవరూ ఊహించని స్థాయిలో మహిళలు మద్యం సేవిస్తున్నారు. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా మద్యం సేవించే మహిళలు ఉన్నట్లు తెలుస్తోంది.
అరుణాచల్ ప్రదేశ్
అరుణాచల్ ప్రదేశ్లో, 15-49 సంవత్సరాల వయస్సు గల 26 శాతం మహిళలు మద్యం సేవిస్తున్నారు. ఇక్కడి సంస్కృతి మద్యాన్ని ప్రోత్సహించేలా ఉండటం ఇందుకు కారణం కావచ్చు.