Asianet News TeluguAsianet News Telugu

ముగిసిన ఆరో విడత ఎన్నికల ప్రచారం: పోలింగ్‌ ఏర్పాట్లు పూర్తి

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు గాను మే 12న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి

Lok Sabha Elections: sixth phase campaigning ends
Author
New Delhi, First Published May 10, 2019, 5:58 PM IST

లోక్‌సభ ఎన్నికల్లో భాగంగా ఆరో విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. మొత్తం ఏడు రాష్ట్రాల్లోని 59 స్థానాలకు గాను మే 12న ఆరో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

ఆరో దశలో ఈ దశలో బిహార్‌లోని 8, దిల్లీలోని 7, హరియాణాలోని 10, ఝార్ఖండ్‌లోని 4, మధ్యప్రదేశ్‌లోని 8, ఉత్తర్‌ప్రదేశ్‌లోని 14, పశ్చిమ బెంగాల్‌లోని 8 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్‌కు సంబంధించి ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది. ఇప్పటి  వరకు మొత్తం 424 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios