వేసవిలో ఎర్రబారిన చర్మానికి పసుపు, చందనం పేస్ట్ ఉపశమనం కలిగిస్తుంది.
పసుపు, చందనంతో చర్మపు రంగును మెరుగుపరుస్తాయి, ఈ మిశ్రమం నల్ల మచ్చలను తొలగిస్తాయి.
పసుపు, చందనం చర్మంపై ముడతలను తగ్గించి యవ్వనంగా కనిపించే చేస్తుంది. పసుపులో ఉండే కర్కుమిన్ అనే పదార్ధం యాంటీఆక్సిడెంట్ వల్ల చర్మంపై ముడతలు తగ్గుతాయి.
పసుపులో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడటానికి, వాపును తగ్గించడానికి సహాయపడతాయి.
చందనం చల్లదనాన్నిస్తుంది. ఎండ వల్ల కలిగే దద్దుర్లు, దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది.
పసుపు, చందనం పేస్ట్ను తయారుచేయడానికి మొదట పసుపు, చందనం పొడిని సమపాళ్లలో కలిపి, అందులో కొద్దిగా పాలు లేదా నీరు వేసి మెత్తని పేస్ట్ లాగా చేయాలి.
పేస్ట్ ని ముఖానికి రాసి 15 నిమిషాలు ఉంచి చల్లటి నీటితో కడగాలి. వారానికి 2 సార్లు వాడవచ్చు.
Pregnancy:ప్రెగ్నెన్సీ సమయంలో సన్స్క్రీన్ అప్లై చేసుకోవాలా? వద్దా..?
Gold: 4 గ్రాముల్లోనే బంగారు చెవి దిద్దులు
కళ్ల కింద నల్లటి వలయాలు.. తగ్గాలంటే ?
కాలు అందాన్ని మరింత రెట్టింపు చేసే పట్టీలు.. అదిరిపోయే డిజైన్స్ లో..